చేయి అలా చాస్తే…. నోటి మాటగా ధ్వనిస్తే.. కొల్లల కరెన్సీ కట్టలు!! తుప్పట్టిన ఇనుప బీరువాల బందీలయి మట్టి బొరియల చీకటి గూళ్లల్లో నా నా జీవుల విసర్జకాల పెంటల్ని ప్రీతిగా మెక్కి పొర్లాడి దుర్గంధాల క్రిముల బురద నంటిన వరాహ స్వాముల తనువుల్లాగా...
Name: సడ్లపల్లె చిదంబర రెడ్డి

సడ్లపల్లె చిదంబర రెడ్డి ఎమ్మే బియిడి చేసి, తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. రెండు కథల పుస్తకాలు, రెండు కవిత్వం పుస్తకాలు ప్రచురించారు. మరి మూడు పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 కథలకు, 10 కవితలకు రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. వందకు పైగా కథలు, 200 పైగా కవితలు రాశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చిదంబర రెడ్డి ప్రధానంగా సీమ ప్రాంతం మాండలికంలో అక్కడి జీవితం నేపధ్యంగా రాస్తారు. ఆయన కాంటాక్టు నంబరు 9440073636.