పగలంతా సముద్రం మింగిన నా పాదముద్రల కోసం ఈతకొడుతూనే ఉన్నాను రాత్రి కొమ్మకు పూసిన పూలను అక్కడే వదిలేశాను ఇవన్నీ గాజు కళ్ళు కలలు కనే కళ్ళు రాత్రి దేహంపై అతికించబడ్డాయి నన్ను నేను మర్చిపోతాను ఎవరో తట్టి లేపుతారు దేహం లేచి పరిగెడుతుంది కాలాన్ని సెకండ్ల...
Name: దోర్నాదుల సిద్ధార్థ

స్వస్థలం: చిత్తూరు జిల్లా , పలమనేరు. వృత్తి: పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. 30కి పైగా కవితలు, వ్యాసాలు ప్రచురించారు..ఆకాశవాణి, తిరుపతి కేంద్రం నుండి కథలు కవిత్వం ప్రసారమయ్యాయి. రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుడు. ఎక్సరే సాహితీ పురస్కారం వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ పురస్కారం మరికొన్ని అందుకున్నారు.