ఇదంతా మూడు వారాల కిందటి పంచాయితీ. ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఉంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ...
రాష్ట్రంలో రాజకీయం
ఎందుకంత ఉలికిపాటు?
ఇన్నాళ్లూ జగన్మోహన్రెడ్డిని టిడిపి వారు లక్ష కోట్ల దొంగ అంటూ విమర్శించేవారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం వాళ్ళే కాకుండా తటస్థులమని చెప్పుకునే వారు కూడా… జగన్ చంద్రబాబు దొందూ దొందే అనే వారు కూడా… జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల...
రాజధానుల రగడ ఇకనైనా ముగిసేనా!
ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల రగడకు తెర పడే లోపు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పధకాల అమలూ, సాధారణ పాలనా వ్యవస్థ ఎంత కుంటు పడాల్సి వుందో అని ఆందోళన కలుగుతుంది. రాజధానిపై జగన్ కృత నిశ్చయంతో వున్నట్టే కనబడుతోంది కనుక దీనిపై రాద్దాంతంకన్న, రైతులకు...
ఒక తప్పు కొన్ని మెప్పులు!
దేశం మొత్తం పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై భగ్గుమంటోంది. పార్లమెంటులో చట్టంగా రూపుదిద్దుకున్న ఆ బిల్లు మీద దేశంలో సకల మేధావులూ రచయితలూ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ ఏకకంఠంతో నిరసన వినిపిస్తున్నారు. డిల్లీ మహా నగరమైతే తగలబడిపోతోంది. ఆ సెగ...
ఇ ఫార్ ఇసుక ఇ ఫార్ ఇంగ్లీష్!
గత నెల రోజుల రాష్ట్ర పాలనను ఒకసారి గమనిస్తే ప్రధానంగా చర్చ జరిగిన అంశంగా కనబడేది ఇసుక కొరత. ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగు దేశం పార్టీ , కనీసం ప్రతిపక్ష స్థానానికి రావడానికి కూడా ఒక జీవిత కాలం దూరంలో వున్న జనసేన పార్టీ ఇవి రెండూ చేసిన రచ్చ అంతా ఇంతా...
షార్ట్ సర్క్యూటవుతున్న ప్రతిపక్ష వాదం?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్ష చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆలోచనేమిటంటే… గత తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు అధిక మొత్తంలో యూనిట్ ధర చెల్లించేలా ఒప్పందాలు...
తొలి వందరోజుల
చలనం సంచలనం!
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ శాతం సంచలనాలే. అయితే వాటి వల్ల ఒనగూరబోయే ప్రయోజనాల పట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది ప్రధానం. గత నాలుగు నెలల ప్రభుత్వ పనితీరులో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజల్లో ఎక్కువ అలజడి...
నవరసాలొలికించిన
శాసన సభాంగణం
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. వారు మొదటి నుంచి చెబుతున్నట్టే అవినీతి రహిత , పారదర్శక పాలనే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను...
కలిసి నడవడం మంచిదే
కూల్చివేత కూడా మంచిదే
ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలింగనాలూ , కరచాలనాలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు సామరస్యంగా సమసిపోతాయనే ఆశించోచ్చు. అయితే యీ కరచాలన పర్వం ఇలాగే కొనసాగాలి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న విభజన సమస్యలు ఒక ఎత్తైతే , నీటి సమస్యలు...
ప్రారంభం లాగే
ప్రయాణం వుంటుందా?
మే 23 న వెలువడిన ఎన్నికల ఫలితంగా కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను సైతం తలదన్నేలా , సొంత పార్టీ నేతల అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అన్ని సీట్లను ఊహించి వుండదు. అలాగే ప్రతిపక్షంలోకి మారిన...
‘అలుగు’ కోసం ముందడుగు!
రాయలసీమ ప్రజలు తమ అరవై ఏడేళ్ల నాటి ఆకాంక్ష నెరవేర్చుకోడానికి మరోసారి గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ ముక్తకంఠంతో ముందుకు రావలసిన తరుణం. సిద్దేశ్వరం అలుగు గా పిలవబడే యీ ప్రాజెక్టు మలి విడత రాష్ట్రంలో ప్రాచుర్యంలోకి వచ్చింది 2003 లో ఐనా 1951...
అబద్ధాల పట్టాలపై
రాజకీయ రైళ్ళు
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా పరిణమిస్తున్నాయి అంటే వాటి గురించి మాట్లాడుకోవడానికే అసహ్యం వేసేంతగా. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపు జరిగిన ఏ ఎన్నికలూ ఇంత అద్వాన్నంగా జరిగి ఉండవు. పూర్తిగా అబద్దాలు, అనైతికతలతో ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా...
పంటభూములు కాంక్రీట్ అడవులైతే గాని రాష్ట్రం వర్ధిల్లదా?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న నూతన రాజధాని గురించి ఇది ‘జన రాజధానా? ధన రాజధానా?’ అని అందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారని ప్రభుత్వం ప్రతి వేదికలోనూ చెప్పుకుంటోంది. ఒకరిద్దరు రైతుల్ని...
అబద్ధాలపై అబద్ధాలు – పాలన నవ్వులపాలు.
ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఓ కొత్త జబ్బు పట్టుకుంది. యీ జబ్బు గతంలోనే వున్నా 2014 లో అనుకోకుండా వచ్చిపడిన అధికారం ‘అహం బ్రహ్మాస్మి‘ భావనను మరింత పెంచినట్టుంది. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని అనే విషయం మరిచిపోయరా అని జనాలు అనుకునేంత...
నీళ్ళలో న్యాయమైన వాటా చాలు సీమ సస్యశ్యామలం!
“ రాయలసీమవాసులు నిరంతరం శ్రమజీవులు. అయినా ఎప్పుడూ వారికి కష్టాలు, కన్నీళ్లే తోడు. దీనికి కారణం ప్రభుత్వం సాగునీటి వసతి సరైన రీతిగా కల్పించకపోవడమే. రాయలసీమ పై ఎటువంటి దయ చూపవలిసిన పని లేదు. న్యాయంగా రావలిసిన నీటి వాటా ఇచ్చి రిజర్వాయర్లు నిర్మిస్తే...
కన్నీటి ముత్యాలు కష్టాల రత్నాలు: రాసీమ!
కర్నూలు, కడప,చిత్తూరు, అనంతపురం అనే నాలుగు జిల్లాల సమూహం రాయలసీమ. 1800 సంవత్సరంలో బళ్లారితో కలిపి ఐదు జిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడంతో దత్త మండలాలుగా పేరొందింది.1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి...
పేరు పేదోళ్ళది – ఉపాధి ఉన్నోళ్లది
2005 లో నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు అంతో ఇంతో ఉపయోగపడుతోంది. రెండు దఫాల యూపీఏ ప్రభుత్వ పాలన తర్వాత 2014 లో కేంద్రంలో అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా...
కొత్తాంధ్రపదేశ్ లో నాలుగేళ్ళ నాటకం
ఇరవయ్యో శతాబ్దంలో నోటి మాటకు విలువ లేకుండా పోయిందంటారు. నేటి దేశ పాలన విధానాలను నిశితంగా పరిశీలిస్తే నోటిమాటకే కాదు, రాత కోతలకు కూడా విలువ లేకుండాపోతోంది. 2014 మేలో ఆంధ్రప్రదేశ్ లో మూడవ పర్యాయం… కొత్తాంధ్రప్రదేశ్ లో మొదటి సారి…...